13, జనవరి 2011, గురువారం

భారతదేశం వలసలవారితో నిండినదే-సుప్రీం కోర్ట్ తీర్పు..

మహారాష్ట్రలో మే తొంభై నాలుగులో నందాబాయి అనే భిల్ ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, దాడి, వివస్త్రను చేసి ఊరేగించడంపై ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో భారతదేశం ఉత్తర అమెరికా వలే పూర్తిగా వలసల వారితో నిండిపోయిందని ఓ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఈ దేశ ఆదివాసీ జనమే ఇక్కడి భూమిపుత్రులని తీర్పునివ్వడం చాలామందికి చెంపపెట్టులాంటిది. తీర్పు పాఠం చదవండి..

Full Text of SC Jud 351589a