మహారాష్ట్రలో మే తొంభై నాలుగులో నందాబాయి అనే భిల్ ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, దాడి, వివస్త్రను చేసి ఊరేగించడంపై ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో భారతదేశం ఉత్తర అమెరికా వలే పూర్తిగా వలసల వారితో నిండిపోయిందని ఓ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఈ దేశ ఆదివాసీ జనమే ఇక్కడి భూమిపుత్రులని తీర్పునివ్వడం చాలామందికి చెంపపెట్టులాంటిది. తీర్పు పాఠం చదవండి..
Full Text of SC Jud 351589a
హహ్హా... అయితే ఒక ప్రాంతం వాడు ఇంకో ప్రాంతానికి పోయి మోసాలు చేస్తే ఊర్కోవాలి అన్నట్లు..
రిప్లయితొలగించండిమంచి సమాచారం అందించారండి,ఈ తీర్పు పత్రికలలో చూచిన గుర్తు లేదు నాకు.అయితే తీర్పు వెలువరించింది ఏ కోర్టు?మహారాష్ట్ర హైకోర్టా?సుప్రీం కోర్టా?న్యాయమూర్తులు,న్యాయవాదులు ఎవరు ఇలాంటి వివరాలు తీర్పు ప్రతిలో ఉన్నప్పటికీ మీరు కూడా పరిచయం లో తెలిపితే మరింత సమగ్రంగా ఉంటుంది.
రిప్లయితొలగించండిWow, look at the pages 9 and 10 - it says even the Dravidians could be outsiders. Now lets see how these leftist historians respond :)
రిప్లయితొలగించండి@రాజేంద్ర కుమార్ దేవరపల్లిః అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సార్..11.1.11దిన హిందూ దినపత్రికలో వచ్చింది.
రిప్లయితొలగించండి